ఇండిన మార్కెట్ లోకి టివిఎస్ స్కూటీ తరపున మరో కొత్త రకం మోడల్ రిలీజ్ అవుతుంది. సరికొత్త టెక్నాలజీ సిస్టెంతో స్కూటీ పెప్ ప్లస్ గా ఇది రాబోతుంది. ఇక ఈ స్కూటీ పెప్ ప్లస్ 43,534 రూపాయల ఎక్స్ షోరూం ప్రైజ్ తో అందుబాటులోకి వస్తుంది. టివిఎస్ లో అత్యున్నత సేల్ గల స్కూటీ పెప్ మరింత ఆకర్షనీయంగా స్కూటీ పెప్ ప్లస్ గా రూపొందించబడింది.


87.8 సిసి కెపాసిటీతో రిలీజ్ అవుతున్న ఈ స్కొటీ పెప్ప్లస్ లు నాలుగు సరికొత్త కలర్స్ తో అందుబాటులో ఉంటాయి. మల్టీ కర్వ్ ఇగ్నిషన్  సిస్టెంతో ఫుల్ ఆటోమేషన్ తో స్కూటీ పెప్ ప్లస్ తయారు చేయబడింది. పవర్ హై పర్ఫార్మెన్స్ గల ఈ స్కూటీ ప్రయణీకులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. 


5 లీటర్స్ ట్యాంక్ ఫుల్ కెపాసిటీతో వస్తున్న ఈ సరికొత్త స్కూటీ పెప్ ప్లస్ 65 కిలోమీటర్ పర్ లీటర్ తో ప్రయాణం సాగిస్తుంది. మిగతా అప్డేట్స్ తో పాటుగా స్కూటీ పెప్ లో ఉన్న అన్ని విభాగాలు దీనిలో ఉంటాయి. ఇక ఈ సరికొత్త స్కూటీ పెప్ ప్లస్ కోసం టివిఎస్ 5 సంవత్సరాల అదనపు వారంటీని ఇస్తుంది. ఇక సెలెక్టెడ్ అవుట్ లెట్స్ లో 60 మినిట్స్ ఎక్స్ ప్రెస్ సర్వీస్ ను కూడా అందుబాటులోకి తెస్తుంది.  మరి ఇంకెందుకు ఆలస్యం స్కూటర్ కొనాలనే ఆలోచన ఉన్న వారు.. సరికొత్త స్కూటీ పెప్ ప్లస్ తో సౌకర్యవంతమైన.. సుఖమైన ప్రయాణపు సుఖాన్ని ఆనందించడి.   
 



మరింత సమాచారం తెలుసుకోండి: