దేశంలో గొప్ప టైర్ల కంపెనీగా పేరు సంపాదించిన సియెట్ ఇప్పుడు సరికొత్త సర్వీస్ షోరూం ను స్టార్ట్ చేసింది. ఇది ఆ కంపెనీ స్టార్ట్ చేసిన మొదటి షోరూం కావడం విశేషం. టూ వీలర్, ఫోర్ వీలర్ టైర్స్ గా మంచి ప్రాముఖ్యత కలిగిన సియెట్ ఇప్పుడు మరో కొత్త కార్యక్రమానికి నాంధి పలికింది.


బైక్ సంబందిత సర్వీస్ అది కూడా టైర్లకు సంబందించిన మరియు చిన్న చిన్న మెకానిక సిస్టెంస్ తో ఈ బైక్ షోరూం ఏర్పాటు చేయబడింది. సియెట్ కంపెనీ కర్ణాటకలో మంచి నమ్మకమైన కస్టమర్స్ ను ఏర్పాటు చేసుంది అందుకే సౌత్ ఇండియాలో మొదటి షోరూం బెంగుళూరులో స్టార్ట్ చేసింది. 


ఓ టెరిల కంపెనీ ఇలా బైక్ సర్వీస్ షోరూం స్టార్ట్ చేయడం ఇదే మొదటిసారి. ఎంతో అనుభవం కలిగిన మెకానికల్ ఇంజినీర్స్ చేత ఈ షోరూం లో బైక్ సర్వీస్ చేయబడుతుంది. ఇక త్వరలోనే అన్ని మేజర్ సిటీస్ లో ఈ షోరూం ను అందుబాటులో తెచ్చే ఆలోచనలో ఉన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: