భారతీయ కస్టమర్స్ మెచ్చిన నిస్సాన్ కంపెనీ నుండి అత్యంత భారీ ప్రైజ్ తో లక్సరియస్ వెహికల్ రిలీజ్ కాబోతుంది. ఈ మోడల్ జిటి-ఆర్ త్వరలో రిలీజ్ అవుతుంది. 2016 ఆటో ఎక్స్ పోలో గాడ్జిలాగా ప్రదర్శనలో ఉంచిన ఈ వెహికల్ ఇక లాంచింగ్ కు రెడీ అయ్యింది.   


ఇప్పటికే ఈ కార్ ప్రీ బుకింగ్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇక దీని వెల అక్షరాల 1 కోటి 99 లక్షల రూపాయలు. అధునాతన టెక్నాలజీతో పాటుగా ఫుల్లీ అప్ గ్రేడ్ వెహికల్ గా ఇది అందుబాటులోకి వస్తుంది. ఇక ఈ వెహికల్ 0 నుండి 100 స్పీడ్ ను కేవలం 3 సెకన్లలో అందుకుంటుంది. కంఫర్టబుల్ సీట్స్ తో ఈ వెహికల్ నిజంగా ఓ కొత్త అనుభూతిని ఇస్తుందని చెప్పొచ్చు.    



మరింత సమాచారం తెలుసుకోండి: