కార్ల సెక్షన్ లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన లక్సరియస్ కార్ గా పేరు ప్రఖ్యాతలను సంపాదించిన బి.ఎం.డబల్యు మోటార్ కంపెనీ నుండి ఇప్పుడు బైకులు కూడా రిలీజ్ కాబోతున్నాయి. 2017 ఏప్రియల్ నుండి టూ వీలర్స్ ఇండియన్ మార్కెట్ లోకి రిలీజ్ అవుతున్నాయి. దేశం మొత్తం మీద 5 మేజర్ సిటీలలో డీలర్ షిప్ ఏర్పాటు చేయనున్నారు. 


ఇక 2016 ఆటో ఎక్స్ పో లో ఎనౌన్స్ చేసిన జి 310 ఆర్ ఇండియాలో రిలీజ్ అవుతున్నాయి. డిల్లి, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఈ 5 సిటీలలో ముందు డీలర్ షిప్ ఓపెన్ చేస్తారట. ఇక రాబోతున్న బి.ఎం.డబల్యు బైకులతో ఇక టూ వీలర్ లో కూడా తన పట్టు సాధించనుంది ఈ మోటార్ కంపెనీ. 



మరింత సమాచారం తెలుసుకోండి: