బిఎస్-3 ఎఫెక్ట్ ఇప్పుడు యమహా మీద కూడా పడ్డది.. యమహా నుండి స్టైలిష్ బైక్ గా రిలీజ్ అయిన వై.జెడ్.ఎఫ్-ఆర్3 బైక్ ను ఆపేస్తున్నట్టు ప్రకటించింది యమహా. దీని ప్లేస్ లో కొత్తగా ఏబిఎస్ బైక్ లాంచ్ చేయనున్నారట. బిఎస్-4 ఫెసిలిటీస్ తో ఈ బైక్ మళ్లీ 2017 మే కల్లా అందుబాటులో ఉంటుందట.


ఇక బిఎస్-4 బైక్ కావాలనుకునే వారు ముందుగా 25000 రూపాయలు చెల్లించి ముందుగా ఓ టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది. 321సిసి కెపాసిటీ కల ఈ బైక్ మళ్లీ రీ లాంచ్ అవడం యమహా ప్రేమికులకు శుభవార్త అన్నట్టే. ఇక మునుపటి ధర కన్నా ఇది మరో పాతి ముప్పై వేలు ఎక్కువగా మార్కెట్ లోకి రిలీజ్ అవుతుందట.



మరింత సమాచారం తెలుసుకోండి: