కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన జిఎస్టి విధానంలో ప్రజలకు చాలా లాభం జరిగిందని తెలుస్తుంది. ముఖ్యంగా జిఎస్టి ద్వారా ఆటో రంగంలో దాదాపు ప్రజలకు మేలే జరుగుతుంది. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ద్వారా మోటార్ ఫీల్డ్ లో అనూహ్యమైన మార్పులు వచ్చాయి. అదనపు వడ్డనలు లేకపోవడంతో వాహనాల ధరలు తగ్గించేస్తున్నారు.


జిఎస్టి విధానం ద్వారా తమ కస్టమర్స్ కు 4500 రూపాయల వరకు కస్టమర్స్ కు సేవింగ్ ఇస్తుంది బజాజ్ మోటార్ కంపెనీ. జిఎస్టి ఇంప్లిమెంటేషన్ లో తమ కస్టమర్స్ కు ఈ విధమైన సౌలభ్యాన్ని కలిగించేందుకు బజాజ్ నిర్వాహకులు సంతోషంగా ఉన్నారు. జూన్ 14 నుండి 30 వరకు బుకింగ్ చేసుకున్న వారికి కూడా ఈ జిఎస్టి విధానం అమలు కావడంతో బైక్ కొనుగోలుదారులు 4500 రూపాయలు సేవ్ చేసుకోగలరు.


మరింత సమాచారం తెలుసుకోండి: