ప్రపంచ వ్యాప్తంగా మోబైల్ ఫోన్ వాడకంలో మోటరోలా ఎప్పుటికి మంచి డిమాండ్ కొనసాగుతూనే ఉంది. అద్భుతమైన ఫీచర్స్,క్వాలిటీ ఈ ఫోన్ల సొంతం. స్మార్ట్‌ఫోన్ల దిగ్గజం మోటోరోలా కంపెనీకి చెందిన ఫోన్లకి మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే.   మార్కెట్ లోకి స్మార్ట్‌ఫోన్ల దిగ్గజం మోటోరోలా కంపెనీకి చెందిన ఫోన్లు కొత్తాగా లాంచ్ కాబోతున్నాయి. తాజాగా  21 మెగా ఫిక్సల్‌తో మోటో ఎక్స్‌ఫోర్స్ వినియోగదారులకు కనువిందు చేయనుంది. ఈ ఫోన్లకు సంబంధించిన ఆవిష్కరణ ఈరోజు జరగనుంది.

32/64 జీబీ వేరియెంట్లలో లభిస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్లు రూ.49,900, రూ.53,400 ధరల్లో వినియోగదారులకు లభ్యం కానుంది. మోటో ఎక్స్ ఫోర్స్ ఫీచర్లు... 5.4 ఇంచ్ క్యూహెచ్‌డీ డిస్‌ప్లే, 1440 x 2560 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, మోటో ఎక్స్ ఫోర్స్ ఫీచర్లు... 2 జీహెచ్‌జడ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3జీబీ ర్యామ్.32/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 2టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్.3760 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జింగ్ సపోర్ట్ .21 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్. 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా.ఆండ్రాయిడ్ 5.1.1 లాలిపాప్, 4జీ.

మరింత సమాచారం తెలుసుకోండి: