మాట ఇచ్చినంత కాలంలో అపార్ట్మెంట్ లని తమకి అప్పగించలేదు అని కోర్టుకు ఎక్కారు కొందరు. కోర్టు కూడా వీరికి సరైన సమాధానమే ఇచ్చింది. కాల యాపన చేసిన నిర్మాణ రంగ దిగ్గజం యునిటెక్ ని పదహారు కోట్ల డబ్బుని వెనక్కి కట్టమంది .39 మంది కొనుగోలుదారులు తమకి న్యాయం చెయ్యాలి అంటూ సుప్రీం ధర్మాసనాన్ని కోరారు. 39 మంది కొనుగోలుదారులకు రూ. 16.55 కోట్లను తిరిగి చెల్లించాల్సిందేనని న్యాయమూర్తులు