పాత పెద్దనోట్ల రద్దు తర్వాత దేశంలో ప్రజలు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా కొత్త పథకాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది కేంద్ర సర్కార్ అందులో భాగంగా ఇప్పటికే డిజిటల్ లావాదేవీలపై దృష్టిపెట్టింది. అవేగాక ఆప్ల ద్వారా లావాదేవీలు జరిపేలా ప్రోత్సహకాలు అందజేస్తుంది. ఇందుకు గాను ప్రజలకు మరిన్ని వరాలు ప్రకటించింది రిజర్వు బ్యాంకు.