దేశవ్యాప్తంగా 122 ఇంజనీరింగ్‌ కాలేజీలు దశలవారీగా మూసివేతకు సిద్ధమయ్యాయి. వీటిలో ఎ క్కువ కాలేజీలు మహారాష్ట్ర, గుజరాత్‌, హరియాణా రాష్ట్రాల్లో ఉన్నాయి. గత ఏడాది నుంచి ఆప్షన్‌ ఇచ్చుకున్న కాలేజీల వివరాలను అఖిల భారత సాంకేతిక విద్య మండలి (ఏజీసీటీఈ) పేర్కొంది. మూసివేతకు సిద్ధపడిన కాలేజీలకు తర్వాత మళ్లీ ప్రవేశాలకు అనుమతించరు. మూసివేతకు సిద్ధపడిన కాలేజీల్లో తెలంగాణలో 7 ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: