రాష్ట్ర వ్యాప్తంగా నేటినుంచి ఇంటర్మీడియట్ వృత్తి విద్యా కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు జాబ్ మేళానిర్వహిస్తున్నట్లు ఇంటర్మీడియట్ విద్యాశాఖ కమిషనర్ ఓ ప్రకటనలో తెలిపారు. మే 8న గుంటూరు, 9న విజయనగరం, పశ్చిమ గోదావరి, ప్రకాశం, 10న కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.