గిరిజన విద్యార్థుల కోసం కొత్తగా 21 డిగ్రీ రెసిడెన్షియల్‌ కాలేజీలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ కాలేజీలను ఏయే ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలన్న విషయంపై శుక్రవారం సీఎం కేసీఆర్‌.. గిరిజన సంక్షేమశాఖ మంత్రి చందూలాల్‌, గిరిజన శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: