:రైల్వే ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగుల పిల్లల కోసం 30న కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ, దక్షిణ మధ్య రైల్వే సంయుక్తంగా ‘మెగా జాబ్‌ మేళా’ను నిర్వహించనున్నాయి. ‘మన కోసం’ పేరుతో నిర్వహించనున్న ఈ జాబ్‌ మేళా పబ్లిసిటీ పోస్టర్‌ను దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ వినోద్‌ కుమార్‌ విడుదల చేశారు. 25లోగా www.scr.indianrailways.gov.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: