దానిమ్మ పండు జావతో కిడ్నీ రోగాలకు చెక్ పెట్టవచ్చునని తాజా అధ్యయనంలో తేలింది. దానిమ్మ పండులో యాంటియోయాక్సిడెంట్స్ ఉన్నందున కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఎంతగానో మేలు చేస్తుందని ఒక మెడికల్ సెంటర్ నిర్వహించిన పరిశోధనలో తేలింది. కిడ్నీ వ్యాధి గ్రస్తులు దానిమ్మ పండు జ్యూస్ తీసుకోవడం