మామిడి పండు తరువాత అందరూ బాగా ఇష్టపడే పండ్ల రకాలలో సీతాఫలం ముందు వరసలో ఉంటుంది. అత్యంత తియ్యని రుచిని కలిగి ఉండడమే కాకుండా ఈ పండ్లను తినడం వల్ల మనకు ఎన్ని రకాల పోషకాలు ఉన్నాయో తెలిస్తే ఈ పండును తినకుండా ఉండలేరు.