ఈ మధ్య కాలంలో కమల్ హాసన్ నటిస్తున్న ప్రతి చిత్రంలోనూ మద్దు సన్నేవేశాలు కామన్ గా ఉంటున్నాయి. కమల్ కి 60 సంవత్సరాలు వచ్చినప్పటికీ, హీరోగారి యవ్వనానికి కుర్ర హీరోయిన్స్ బెంబేలు ఎత్తుతున్నారు. కొంత హీరోయిన్స్, కమల్ పై అభిమానతంలో మద్దులు పెట్టించుకున్నప్పటికీ, చాలా మంది హీరోయిన్స్ కమల్ కి ఆ ఛాన్స్ ఇవ్వటంలేదు. ఇదిలా ఉంటే తాజాగా కమల్ నటించిన చీకటి రాజ్యం మూవీలోనూ హీరోయిన్ మధుశాలిని మద్దుపెట్టుకొని సంచలనం క్రియేట్ చేశాడు.


దీంతో కమల్‌ హాసన్‌ లేటు వయసులో రొమాన్స్ మోతాడు పెంచాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక చీకటి రాజ్యం మూవీ సక్సెస్ తో జోష్ మీద ఉన్న కమల్ హాసన్... మరో కొత్త మూవీకి రంగం సిద్ధం చేసాడు. అమల తాను కలిసి త్వరలోనే ఓ సినిమా చేయబోతున్నట్లు ఇంతకుముందే కమల్‌ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆ మూవీకి సంబంధించిన వివరాలన్ని తనే స్వయంగా చెప్పుకొచ్చాడు. తాను చేయబోయే కొత్త సినిమా పేరు 'అమ్మా నాన్న ఆట' అని కమల్‌ అనౌన్స్ చేశాడు. ఇదో ఫ్యామిలీ డ్రామా కథగా ఉంటుందట.


రొమాన్స్‌, కామెడీ సైతం ఎక్కువుగానే ఉంటుందని చెప్పుకొచ్చాడు. అయిత అమల ఇందులో కేవలం గెస్ట్ పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ 'అమ్మా నాన్న ఆట' మూవీలో కమల్ హాసన్ రొమాన్స్ చేయబోయే హీరోయిన్, ఓ కొత్త హీరోయిన్ అంట. ఈ మూవీ కోసం నయనతారన తీసుకుందామని చూడగా...స్టోరీని విని డ్రాప్ అయిందట. కమల్ తో ముద్దులు పెట్టించుకోవాలని అని దర్శకుడు చెప్పటంతో...నయనతార ఏ మాత్రం ఆసక్తి చూపించలేదంట.


అలాగే పలువురు స్టార్ హీరోయిన్స్ సైతం ఇందుకు నో అన్నట్టు తెలిసింది. దీంతో ముంబై నుండి కొత్త హీరోయిన్ ని ఈ మూవీ కోసం తీసుకున్నట్టుగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి. 'అమ్మా నాన్న ఆట'  మూవీకి కమల్ స్నేహితుడు,మలయాళంలో ఫేమస్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తాడు. అలాగే జరీనా వాహబ్‌ ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: