సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడు చోటు చేసుకునే సంఘటనలు కడుపుబ్బా నవ్విస్తుంటాయి..ఒక్కోసారి పిచ్చి కోపం తెప్పిస్తుంటాయి. అయితే ఈ మద్య సోషల్ మాద్యమాలు వచ్చిన తర్వాత ఈ తరహా సంఘటనలు చాలా జరుగుతున్నాయి. ముఖ్యంగా సెలబ్రెటీలు ఏం చేసినా అవి ఒక్కక్షణంలో బయటికి రావడం వైరల్ కావడం కామన్ అయ్యింది. తాజాగా బాలీవుడ్ హీరో వ్యవహారం అక్కడ ఉన్నవారికే కాదు..సోషల్ మీడియాలో ఈ ఫోటోలు చూసిన వారు పగలబడి నవ్వుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఈ మాద్య బాలీవుడ్‌లో ఐఫా అవార్డ్స్ ప్రధానోత్సవం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఐఫా అవార్డ్స్ 2016 వేడుకలు మాడ్రిడ్‌లో జరిగాయి.

ఈ ఫంక్షన్ కి బాలీవుడ్ నుంచి అతిరథమహారథులంతా హాజరయ్యారు. అయితే ఓ హీరో మాత్రం నలుగు వచ్చినట్లు తాను వస్తే ఏం వెరైటీ ఉంటుందని అనుకున్నాడో ఏమో కానీ అందరూ కార్లపై వస్తే మనోడు గాడిదపై వచ్చాడు.. ఇంతకీ ఎవరు ఆ హీరో అనుకుంటున్నారా..! ఆయన మరెవరో కాదు మొన్నటి వరకు ‘ఉడ్తా పంజాబ్’ చిత్రంతో హంగామా సృష్టించిన నటుడు షాహిద్ కపూర్.


షాహిద్‌తో పాటు గాడిదపై  అక్కడున్న వారందరూ షాకయ్యారు. అంతే కాదు షాహిద్‌తో పాటు గాడిదపై హోస్ట్‌లుగా వ్యవహరిస్తున్న రాజు, పప్పు కూడా హాజరుకావడం విశేషం. ఈ సీన్ చూసిన వారంతా ఊరేగడానికి ఇంకేం దొరకలేదా అంటూ వీడి పిచ్చి తగలెయ్య అనుకుంటూ చెవులు కొరుక్కున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: