ప్రస్తుతం ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్నఅప్ కమింగ్ ఫిల్మ్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఈ మూవీపై ఒక్క టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాకుండా కోలీ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ హాట్ టాక్స్ నడుస్తున్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు, మురుగదాస్ ల సినిమా శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది. హైదరాబాద్ కి సంబంధించిన షెడ్యూల్ తాజాగా జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ మూవీలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది.

మహేష్ బాబు సరసన పలువురు హీరోయిన్స్ ని చూసి...ఫైనల్ గా రకుల్ ప్రీత్ సింగ్ ని సెలక్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే హీరోయిన్స్ విషయంలో ఈసారి మాత్రం పూర్తిగా డైరెక్టర్ ఛాయిస్ అని మహేష్ అంటున్నారు. ఇదిలా ఉంటే మహేష్ బాబు హీరోయిన్స్ విషయంలో అంటీ అంటనట్టుగా ఉంటారు అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే..మహేష్ బాబు హీరోయిన్స్ కి సంబంధించి బ్రేక్ సమయంలో వారితో ఎటువంటి విషయాలను మాట్లాడతారు అనే వాటిపై ఆసక్తికర చర్ఛ జరుగుతుంది.

తాజాగా ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం కొంత మంది హీరోయిన్స్..మహేష్ బాబు వారితో ఎటువంటి విషయాలను డిస్కస్ చేశారు అనే వాటిపై కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ని చెప్పుకొచ్చారు. ఆ కోవలో ఇప్పుడు మహేష్ సరసన నటిస్తున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సైతం ఉన్నారని అంటున్నారు. అయితే హీరోయిన్స్ బ్రేక్ టైంలో వాళ్ళకి సంబంధించిన రెమ్యునరేషన్ గురించి మహేష్ అప్పుడప్పుడు డిస్కస్ చేస్తాడని అంటున్నారు.

నిజానికి హీరోయిన్స్ రెమ్యునరేషన్ ఒక్క ఫిక్స్ అయ్యాక సాధారణంగా హీరో,హీరోయిన్స్ మధ్య మళ్ళీ ఆ డిస్కషన్స్ ఉండవు. కానీ మహేష్ బాబు మాత్రం కొన్ని సందర్భంలో హీరోయిన్స్ తో వారి రెమ్యునరేషన్ గురించి అడిగి తెలుసుకోవటం జరుగుతుందని...ఆ సమయంలో హీరోయిన్స్ సైతం చాలా హ్యీపీగా ఫీల్ అవుతారనేది ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న టాక్స్. 


మరింత సమాచారం తెలుసుకోండి: