తెలుగు ఇండస్ట్రీలో సీతాకోక చిలుక చిత్రంలో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆలీ అంచెలంచెలుగా స్టార్ కమెడియన్ స్థాయికి ఎదిగాడు. ఎన్నో చిత్రాల్లో నటించిన ఆలీ అన్ని రకాల పాత్రల్లో మెప్పించాడు. కమెడియన్, క్యారెక్టర్, హీరో నటించిన అలీ గత కొంత కాలంగా బుల్లి తెరపై యాంకర్ గా కూడా తన సత్తా చాటుతున్నాడు. ఇక సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత కాలం ఆలీ కేవలం కమెడియన్ గానే పరిచయం ఎప్పుడూ వార్తల్లో నిలిచేవాడు కాదు..కానీ ఎప్పుడైతే బుల్లి తెరపై యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రతిసారి వార్తల్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు.  ఇప్పటికే పలుమార్లు అలీ వ్యాఖ్యలు వివాదాస్పదం కాగా కొద్దిరోజులు మౌనం పాటించాడు విమర్శలు ఎక్కువ కావడంతో అయితే తాజాగా జరిగిన ఓ వేడుకలో పాల్గొని మరోసారి నోరు జారాడు అలీ దాంతో మళ్ళీ అలీ పై విమర్శలు గుప్పిస్తున్నారు .
Image result for anchor suma ali
గతంలో తన తోటి యాంకర్ సుమా, అనసూయ మరో ఇద్దరు యాంకర్ల వద్ద నోరు జారిన ఆలీ తర్వాత వారి నుంచి తిరస్కారం రావడంతో కాస్త జాగ్రత్త పడ్డాడు. ఒకదశలో కొన్ని ఈవెంట్స్ లో ఆలీతో చేయమన్న యాంకర్లు కూడా ఉన్నారట.  ఆ మద్య సుహాసిని కూడా ఆలిని మందలించింది..ఇలాంటి వేదికల్లో ఉన్నపుడు నోరు కాస్త అదుపులో పెట్టుకుంటే అందరికీ మంచిది అన్ని చురకలు అంటించింది. అయితే వేడుకకు వచ్చిన వాళ్లను ఎంట్రటైన్ చేయడానికే తాను ఇలా మాట్లాడుతానే తప్ప ఎవరినీ నొప్పించడానికి కాదని ఆలీ సమర్థించుకుంటున్నారు.
Image result for anchor suma ali
ఈ మద్య  ఓ వేడుకలో రాజేంద్రప్రసాద్ పక్కన ఖుష్బు కూర్చొని ఉండటంతో ''క్రీం బిస్కెట్ లాగుంది '' అంటూ ఆమె నుద్దేశించి మాట్లాడటం తో అందరూ అవాక్కయ్యారు.అంతే కాదు అదే వేడుకలో ''  నోట్లో ఏం పెట్టాలి '' అని అనడమే కాకుండా ''  ఆరడుగులుండే వాళ్ళలో ........ఆ మ్యాటర్ ఉండదు ''  అందరూ నవ్వుకున్నారు..కొంత మంది సీరియస్ గా ఆలీవైపు చూశారు. ఏది ఏమైనా బూతులు మాట్లాడటమే కాకుండా చేతితో సైగలు చేస్తూ , నోటితో రకరకాల ఎక్స్ ప్రేషన్స్ ఇస్తూ నానా రకాలుగా చేసాడు దాంతో చాలామంది నవ్వినప్పటికి అదే స్థాయిలో విమర్శలు కూడా వస్తున్నాయి .


మరింత సమాచారం తెలుసుకోండి: