తెలుగు ఇండస్ట్రీలో అతిలోకసుందరి పేరు తెచ్చుకున్న శ్రీదేవి తర్వాత బాలీవుడ్ కి వెళ్లి అక్కడే స్థిరపడిపోయింది. తమిళనాడుకు చెందిన శ్రీదేవి బాల నటిగా సినీ రంగ ప్రవేశం చేసి తర్వాత హీరోయిన్ గా అగ్ర హీరోల సరసన నటించి నెంబర్ వన్ హీరోయిన్ గా ఒక్క ఊపు ఊపింది. అప్పట్లో ఆమెతో నటించని తెలుగు హీరో లేడంటే..