తెలుగు బుల్లితెరపై జబర్ధస్త్ కామెడీ షోలో అనసూయ యాంగర్ గా బాగా పాపులారిటీ సంపాదించింది. దీంతో ఈ అమ్మడు ఇతర చానల్స్ లో యాంకర్ గా నిర్వహిస్తూనే..వెండితెరపై మెరిసిపోతుంది. ఇక అనసూయ తర్వాత జబర్ధస్త్ కామెడీ షోకి రష్మీ ఎంట్రీ ఇచ్చింది. రష్మీ కూడా అనసూయ కన్నా రెండు ఆకులు ఎక్కువే చదివింది..