బాలీవుడ్ లో బాలనటిగా ఎంట్రీ ఇచ్చి ఉత్తమ బాలనటి అవార్డు కైవసం చేసుకున్న హీరోయిన్ శ్వేతాబసు ప్రసాద్. తర్వాత తెలుగులో ‘కొత్త బంగారు లోకం’చిత్రంతో మంచి క్రేజ్ సంపాదించిన ఈ అమ్మడు అనూహ్యంగా వ్యభిచారం కేసులో పట్టుపడింది. స్టార్ హోటల్లో శ్వేతను అదుపులోకి తీసుకోవటం.. ఎర్రమంజిల్ కోర్టు ఆదేశాలతో రెస్క్యూ హోంకు తరలించటం.. తర్వాత నాంపల్లి కోర్టు క్లీన్ చిట్ ఇవ్వటం లాంటివి ఒకటి తర్వాత ఒకటిగా జరిగిపోయాయి. ఆ తర్వాత శ్వేతాబసు