తమిళనాడు ప్రజలు ఆరాధ్యంగా కొలిచే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్య కారణంగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమెకు మెరుగైన చికిత్స కోసం విదేశాల నుంచి కూడా డాక్టర్లు వస్తున్నారు. ప్రస్తుతం ఆమెకు కుదుట పడిందని ఒకసారి లేదు తీవ్ర అస్వస్థతతో ఉన్నారని మరోసారి ఇలా రోజుకో హెల్త్ బులిటెన్