తెలుగు ఇండస్ట్రీలో కొత్త నటుల హంగామా కొనసాగుతుంది. ఓ వైపు సీరియర్ హీరోల వారసులు హీరోలోగా ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా శైలేష్ బొలిశెట్టి, దీక్షాపంత్, అంగనారాయ్ ప్రధాన పాత్రల్లో ఎం.ఆర్. ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై మోహన ప్రసాద్ దర్శకత్వంలో ఎం.రాఘవయ్య నిర్మిస్తున్న చిత్రం ‘ఛల్ ఛల్ గుర్రం’. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా..