తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు ధనుష్ హీరోగా మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇప్పటికే పలు హిట్ సినిమాలు తెలుగులో డబ్ చేశారు. తాజాగా యంగ్ హీరో ధనుష్ మొదటిసారి ద్విపాత్రాభినయంలో, త్రిష, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా శ్రీమతి జగన్మోహిని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్..