భారత దేశంలో నల్లదనం నిర్మూలన కోసం పెద్ద నోట్ల చెలామణి రద్దుతో సామాన్యుల నుంచి బడా బాబుల వరకు అష్టకష్టాలు పడుతున్నారు. ఇప్పటి వకు కోటీశ్వరుల ఇండ్లలో దాచుకున్న నల్లదనం బయటకు గుంజాలని ప్రధాని మోడీ కఠిన నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయంతో సామాన్యులు మాత్రం ఎన్నో కష్టాలు