ఈ మద్య సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు చూస్తుంటే..ఏది నిజమో..ఏది అబద్దమో తెలియకుండా పోతుంది. నిన్నటికి నిన్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కన్ను మూశారని ఓ వైపు లేదు ఆమె ఆరోగ్యంగానే ఉందని మరోవైపు వార్తలు రావడంతో ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యారు. ఇక బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్