తెలుగు ఇండస్ట్రీలో ఒక్క వెలుగు వెలిగిపోయిన హీరో మెగాస్టార్ చిరంజీవి..‘శంకర్ దాదా జిందాబాద్’ చిత్రం తర్వాత రాజకీయాల్లోకి వెళ్లారు. దాదాపు పది సంవత్సరాల విరామం తర్వాత మళ్లీ తెరపై కనిపించబోతున్నారు. తమిళంలో సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన ‘కత్తి’ రిమేక్ గా ‘ఖైదీ నెం.150’ తో అభిమానుల ముందుకు