గోవిందుడు అందరి వాడెలే , బ్రూస్ లీ లాంటి డిజాస్టర్ సినిమాల తరవాత ఎలాగైనా హిట్ కొట్టాలి అనే ఉద్దేశ్యం తో తనీ ఒరువన్ అనే సూపర్ హిట్ తమిళ సినిమా హక్కులు కొనుక్కొచ్చి తెలుగు లో రీమేక్ చేసాడు రామ్ చరణ్. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి టేకింగ్ లో అల్లూ అరవింద్ ని నిర్మాతని చేస్తూ చెర్రీ చేసిన ఈ సినిమా నిన్న థియేటర్ లలోకి అడుగు పెట్టింది.