స‌మ్మర్‌ను జాలీ జాలీగా ఎంజాయ్ చేద్ధాం అనుకున్న నిత్యామీన‌న్‌కు అంత సీన్ లేకుండా పోయింది. ఎట్ ప్రెజెంట్ శ‌ర్వానంద్‌తో 'ఏమిటో ఈ మాయ' మూవీలో ఈ బ్యూటి న‌టిస్తుంది.

ఈ మూవీ త‌రువాత కొంత గ్యాప్ తీసుకోవాలి అనుకున్న నిత్యా, ఓ త‌మిళ్ మూవీకు సైన్ చేసింది. 2012లో మ‌ల్లువుడ్‌లో స‌న్షేష‌న్ క్రియోట్ చేసిన మూవీ '22 ఫిమేల్ కొట్టాయం'. ఇది ఇప్పుడు త‌మిళ్‌లోకి రిమేక్ అవుతుంది.

ఈ ఫిల్మ్‌కు నిత్యా సైన్ చేయ‌టానికి కార‌ణం ఒకే ఒక్క రీజ‌న్ అంటోంది. శ్రీప్రియ అనే అమ్మాయి ఈ ఫిల్మ్‌ను డైరెక్ట్ చేస్తుంద‌ని తెలుకున్నాక నేను ఇంకేమి ఆలోచించ‌కుండా ఓకే అన్నాను అని చెప్పుకొచ్చింది. అలా మొద‌లైంది మూవీతో లేడి అయిన నందినిరెడ్డి త‌న‌కు స‌క్సెస్ ఇచ్చింది క‌నుక శ్రీప్రియ మీద కూడ నిత్యాకు అదే హోప్ ఉంది. ఈ ర‌కంగా అయితే ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోకి రావాల‌నుకునే లేడీ డైరెక్టర్స్‌కు నిత్యామీన‌న్ కాద‌న‌కుండా ఆఫ‌ర్ ఇస్తుందేమో..!

మరింత సమాచారం తెలుసుకోండి: