ఇప్పుడు బిజీగా ఉన్న యాంకర్లలో ఒకరిగా అనసూయ మారిపోయింది. అనసూయ కనిపిస్తే ఆ కార్యక్రమం రేటింగ్స్ అమాంతం పెరిగిపోతాయనే నమ్మకం నిర్వాకుల్లో పెరిగిపోతుంది.

‘బిందాస్’ అనే కార్యక్రమాన్ని ఇప్పటి వరకూ సంగీత నిర్వహించేది. అయితే ఆమె యాంకరింగ్ అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోతుండటంతో సంగీతను తొలగించి మరీ అనసూయకు స్థానం కల్పించడం టాలీవుడ్ నుంచి కూడా అనసూయకు అవకాశాలు వస్తున్నాయి. అనసూయ చాలా మందికి సాక్షి టెలివిజన్ ద్వారా పరిచయం. సాక్షి నుండి వైదొలగి అనసూయ చాలా పాపులర్ అయ్యింది.

ఇంత వ‌ర‌కూ ఓకె. అనసూయకు పెళ్లి అయ్యి, ఇద్దరు చిన్నారులకు తల్లి అనే విషయాన్ని వీక్షకులు అంత తొందరగా నమ్మలేరు. అందుకే ఈ ఫోటోలు చూస్తే న‌మ్మక త‌ప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: