విదేశీ భామ అమీ జాక్సన్ ఏ ముహూర్తాన ఇండియాలో అడుగుపెట్టిందో కానీ, అమ్మడు ఇక్కడే సెటిలయ్యేంత బిజీ అయిపోయింది. తమిళ చిత్రం 'మదరాసపట్టిణం' ద్వారా కథానాయికగా పరిచయమైన అమీ జాక్సన్, ఆ తర్వాత హిందీలో 'ఏక్ దీవానా తా'లో నటించింది. 'ఎవడు' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ, ఇటీవల విడుదలైన 'ఐ'లో మెరిసింది.  తర్వాత తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన చాన్స్ కొట్టేసి పెద్ద సంచలనం రేపింది.  ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుగుతుంది.  
Related image
తాజాగా బెడ్ పై నగ్నం గా అందాలను ఆరబోస్తూ సంచలనం సృష్టిస్తోంది సిగ్గు ఎగ్గూ లేని భామ అమీ జాక్సన్.  గతంలో  'మాగ్జిమ్' పత్రిక కోసం అమీ జాక్సన్ బెడ్ మీద ఇచ్చిన పోజు కుర్రకారుని ఆకట్టుకుంటోంది. ఆ ప్రతిక ముఖచిత్రం పై నలుపు రంగు డ్రెస్ వేసుకుని, తొడలు కనిపించేట్లు మోకాళ్ల మీద బెడ్ మీద కూర్చుని అమీ ఇచ్చిన పోజు కుర్రకారుని కవ్వించే విధంగా ఉంది. ఆ ఫొటో చూసినవాళ్లందరూ మాగ్జిమ్ పత్రిక కోసం అమీ మాగ్జిమమ్ రెచ్చిపోయిందని చెప్పుకుంటున్నారు.
Image result for అమీ జాక్సన్ బెడ్
మరోసారి సంచలనం సృష్టించడానికి కంకణం కట్టుకున్న ఈ బ్రిటీష్  భామ భారత్ లో అడుగు పెట్టడమే ఆలస్యం రెచ్చిపోయి అందాలను ఆరబోస్తూ కుర్రకారు ని పిచ్చెక్కిస్తోంది.  అయితే రోబో సీక్వెళ్ చిత్రం రిలీజ్ కావాలంటే ఇంకా సమయం ఉంది కాబట్టి ఈలోపు కుర్రకారు ని వేడెక్కించే పనిలో పడింది అమీ జాక్సన్. అందుకే బెడ్ పై బట్టలు విప్పేసి ఫోటోలకు ఫోజిచ్చింది. ఇప్పుడా ఫోటోలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.  ఎవ‌రేమి అనుకున్నా అమీ జాక్స‌న్ అందాల ప్ర‌ద‌ర్శ‌న మాత్రం ఆమె అభిమానుల‌కు క‌నుల విందు చేస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: