సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ గా ఉన్నపుడు హీరోయిన్లు కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తుంటారు.  ఇక సినిమా ఇండస్ట్రీ నుంచి దూరం అయిన వారు ఒక్కసారే ఆంటీల్లా మారిపోతుంటారు.   అయితే సెలబ్రెటీలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో దర్శనమిస్తుంటారు..కనుక వారిలో కలిగే మార్పులను చూసి ఒక్కోసారి అవాక్కవుతుంటాం.   ఒకప్పుడు తన గ్లామర్ తో వంపు సొంపులతో కవ్వింతలపు పెట్టిన హీరోయిన్ రక్షిత గుర్తుంతుంది కదా..! పూరి జగన్నాధ్, రవితేజ కెరీర్ మలుపు తిప్పిన చిత్రం ‘ఇడియట్’..ఆ చిత్రంలో హీరోయిన్ గా నటించి అందరి హృదయాలు కొల్లగొట్టింది.  

ఆ తర్వాత ఆంధ్రవాల, ఇడియట్, అందరివాడు సినిమాల్లో నటించిన రక్షిత ఎవ్వరు గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. ఈ మధ్య బెంగళూర్ లో జరిగిన రోగ్ ఆడియో లో పాల్గొంది, పూరి తో సినిమాలు చేసిన ఈ హీరోయిన్ ఆ పరిచయం తో ఆడియో కి వచ్చింది, ఆ సందర్భం లో రోగ్ హీరో రక్షిత  చూసిన వారంతా ఒక్కసారే ఆశ్చర్యపోయారు.  

 జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, నాగార్జున, చిరంజీవి వంటి అగ్రహీరోల సరసన ఆడిపాడిన ఈ అమ్మడు పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది.  కెమెరాల కంట పడిన రక్షితను చూసిన వాళ్లు ఇప్పుడు.. ఆమె ఆన్‌స్క్రీన్ రీ ఎంట్రీ ఇవ్వకపోతేనే బాగుంటుందని అంటున్నారట. ఎందుకంటే.. సన్నగా ముద్దుగా కనిపించిన రక్షిత ఒక్కసారిగా బొద్దుగా తయారైపోయింది. ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత అసలు బయటకు రావడమే మానేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: