తెలుగు ఇండస్ట్రీలోకి ఎంతో మంది బాలీవుడ్ హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చారు..కానీ ఎవ్వరూ స్థిరంగా ఉండలేక పోయారు.  ఇక తమిళ, మళియాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన బ్యూటీలే ఇప్పటి వరకు టాలీవుడ్, కోలీవుడ్ ని ఏలుతున్నారు.  అయితే ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తర్వాత అగ్ర హీరోల సరసన నటిస్తూ మంచి ఫామ్ లోకి దూసుకు వెళ్లింది. అయితే ఈ అప్పట్లో ఈ అమ్మడికి ఘోరమైన అవమానం జరిగిందట..అది కూడా ఎరితో తెలిస్తే ఆశ్చర్యపోతారు..! ఇప్పుడ టాప్ హీరోగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరో ప్రభాస్.
Image result for prabhas rakul
అవును ప్రభాస్ హాట్ బ్యూటీ రకుల్ ని ఘోరంగా అవమానించాడట..అయితే అది ఇప్పుడు కాదండోయ్..! ఏడు సంవత్సరాల క్రితం  మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా కోసం ముందుగా రకుల్ ప్రీత్ సింగ్ నే హీరోయిన్ గా తీసుకున్నారు పైగా నాలుగు రోజుల పాటు షూటింగ్ కూడా చేసారు కట్ చేస్తే ఐదో రోజున నీ అవసరం లేదు అంటూ రకుల్ కు చెప్పేసి కాజల్ అగర్వాల్ ని హీరోయిన్ గా తీసుకున్నారు.  
Image result
వాస్తవానికి అప్పట్లో ప్రభాస్ కి పెద్ద హిట్స్ ఏవీ లేవు..కానీ ఈ సినిమా తర్వాత ప్రభాస్ కి మంచి స్టార్ ఇమేజ్ వచ్చింది.  అప్పట్లో రకుల్ ని ప్రభాస్ ఒక్కడే కాదు చాలా మంది హీరోలు రిజక్ట్ చేశారట..కొంత మంది ఓకే చెప్పి తర్వాత కూడా తర్వాత వేరే హీరోయిన్ కి చాన్స్ ఇచ్చారట.  ఇలాంటి ఘోరమైన అవమానాలు తన మనసులోనే దాచుకొని నటన పరంగా తానేంటో నిరూపించుకుంది ఈ బాలీవుడ్ బ్యూటీ. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా అగ్ర హీరోల సరసన నటిస్తూ బిజీగా మారిపోయింది రకుల్ ప్రితిసింగ్. 


మరింత సమాచారం తెలుసుకోండి: