టాలీవుడ్ లో డ్రగ్ రాకెట్ కలకలం రేపుతోంది. కెల్విన్ అనే గ్యాంగ్ పోలీసులకి చిక్కి డ్రగ్ వినియోగం గురించి బయట పెట్టడం తోనే మొత్తం ప్రముఖుల పేర్లు బయటకి వచ్చాయి.


టాలీవుడ్ లో చాలా పెద్ద పెద్ద వారు ఈ డ్రగ్ కి బానిసలు అని అతను చెబుతున్నాడు. గచ్చి బౌలి లో ఉండే ఒక పబ్ ని అడ్డాగా మార్చుకున్న ఈ సినిమా జనాలు అక్కడే డ్రగ్ లు తీసుకోవడం, సప్లయ్ చెయ్యడం చేస్తూ ఉంటారు అని తెలుస్తోంది.


పూరీ జగన్నాథ్ కీ తరుణ్ కీ అతను అక్కడే డ్రగ్ లు సప్లయ్ చేసేవాడిని అని ఇతను చెప్పుకొచ్చాడు. ఆ మధ్య మృతి చెందిన ఒక మ్యూజిక్ డైరెక్టర్ కి డ్రగ్స్ ఇచ్చాను అని కెల్విన్ చెబుతున్నాడు.


ఆ పేరు చక్రీ గా తెలుస్తోంది, ఈ మధ్య కాలం లో చనిపోయిన ప్రముఖ సంగీత దర్శకుడు ఆయనే మరి. ఈ నెల 19 నుంచీ 25 వరకూ సినిమా ప్రముఖులు ఎవరైతే నోటీసులు అందుకున్నారో వారందరూ పోలీసుల దగ్గర హాజరు కావాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: