హీరోయిన్ సదా, హీరో నవదీప్ లు తొలిసారిగా కలిసి నటిస్తున్న సినిమా మైత్రీ. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది. ప్రస్తుతం డబ్బింగ్ జరపుకుంటుంది.
త్వరలోనే మైత్రీ ఆడియోను విడుదల చేసి, ఈ నెల చివరిలో మైత్రీ సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుంది.
అలాగే హీరో నవదీప్, హీరోయిన్ సదాల కెరీర్ ఇటీవల కాలంలో బాగా వెనుకబడింది. ఈ మైత్రీ సినిమా మళ్లీ తమకు గుర్తింపు తీసుకుని వస్తుందని నవదీప్, సదా చాలా నమ్మకంగా ఉన్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: