దర్శకుడు తేజ ‘జయం’ సినిమా ద్వార టాలీవుడ్ కు పరిచయమైనా సదాను చుసిన వారంతా అప్పట్లో అచ్చ తెలుగు అమ్మాయి అని అనుకున్నారు. ఆ సినిమా ద్వారా ఎంతో క్రేజ్ ను సంపాదించుకున్న సదా తరువాత వచ్చిన సినిమాలతో తన క్రేజ్ ను పోగొట్టుకుంది. ఆమె ఎన్నో ప్రయత్నాలు చేసినా మళ్ళీ నిబడలేక పోయింది. అటువంటి సదా ఎక్స్ పోజింగ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. తాను అడగకున్నా విప్పేసి తప్పుచేశానా అంటోంది అవకాశాలు కరువైన సదా. ఆమెకి అలా అనాల్సిన అవసరం ఏమొచ్చిందో ఓసారి చూద్దాం.. జయం సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన సదాకి అచ్చ తెలుగు అమ్మాయి అంటూ అప్పట్లో ముద్రపడటంతో లంగా ఓణిలో తెలుగువారి మనసుదోచుకున్నా, అవకాశాలు ఎక్కువగా రావాలి అనే ఉద్దేశ్యంతో సదా తర్వాత కాలంలో నెమ్మదిగా ఎక్స్ పోజింగ్ డోస్ పెంచింది. ఇలా ఎక్స్ పోజ్ చేస్తేకానీ కెరీర్ ఊపందుకోదని భావించిందో ఏమోగానీ ‘అపరిచితుడు’, ‘టక్కరి’ వంటి సినిమాల్లో చివరకు దర్శకులు, నిర్మాతలు అడగకున్నా విప్పేస్తూ పోయానని ఇప్పుడు గగ్గోలు పెడుతోంది సదా. ఇటీవలే వచ్చిన మైత్రి మూవీ ఆమె ఎక్స్‌పోజింగ్, గ్లామర్ షోల పిచ్చికి పరాకాష్టగా మారింది అని అంటున్నారు. బహుశ తన న్యూడ్ షో సక్సెస్ కానందువల్లే కెరీర్ మందగించినట్లుంది అని ఆమె ఇప్పుడు రియలైజ్ అయ్యిందట. సదా ఆలోచనలో ఎంత నిజం వుందో లేదో తెలీదు కానీ అన్నీ విప్పేసుకున్న తరువాత ఇప్పుడు ఆలోచించి పలితం లేదు అని అంటున్నారు విశ్లేషకులు అయ్యో పాపం సదా.  

మరింత సమాచారం తెలుసుకోండి: