టాలీవుడ్, కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలలో టాప్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న బ్యూటీ శృతిహాసన్. శృతిహాసన్ ప్రస్తుతం చాలా బిజీ షెడ్యూల్స్ తో షూటింగ్స్ ను చేస్తుంది. టాలీవుడ్ లో రీసెంట్ గా రిలీజ్ అయిన రేసుగుర్రం మూవీ సూపర్ సక్సెస్ ను సాధించటంతో, శృతిహాసన్ రెమ్యునరేషన్ కూడ ఒక్కసారిగా డబుల్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకంటే శృతిహాసన్ బాలీవుడ్ లో ఓ రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటించటానికి రెడీగా ఉంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. గతంతో శృతిహాసన్ డి-డే అనే మూవీతో బిటౌన్ లో తన అందాల విందును చూపించింది. ఇప్పుడు మరో కొత్త కథకు శృతిహాసన్ రెడీ అవుతుంది. శృతిహాసన్ బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ వేశ్య పాత్రను చేయటానికి ఒప్పుకుంది. అయితే ఆ మూవీ అంతా ఓ వేశ్య చుట్టూనే తిరుగుతుంటుంది. స్టోరి శృతిహాసన్ కు నచ్ఛటంతో మూవీకు చేయటానికి ఆలోచించకుండా సైన్ చేసింది. అయితే ఆ మూవీలో శృతిహాసన్ న్యూడ్ సన్నివేశాలలో నటించటమే కాకుండా, ఓ రెండు నిముషాల పాటు అదే సీన్స్ తోనే స్టోరి రన్ అవుతుందట. ఇందుకు శృతిహాసన్ కూడ ఒపుకుంది. అయితే కొన్ని కండిషన్స్ ను పెట్టింది. న్యూడ్ సీన్స్ చేసేటప్పుడు లైటింగ్ తో బాడీను కవర్ చేయాలని, అలా అయితే మూవీను చేస్తానని కండిషన్స్ పెట్టింది. అందుకు డైరెక్టర్ సిద్ధమయ్యాడు. మొత్తంగా త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన డిటైల్స్ బయటకు వచ్చే అవకాశం ఉంది. శృతిహాసన్ ఈ మూవీకు నేషనల్ అవర్డ్ ను సాధించటం ఖాయం అని బిటౌన్ అంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: