సినిమాలో నాయిక పురిటినొప్పులు పడ్డట్టు పలువురు హీరోయిన్లు నటించారు. కానీ నిజ జీవితంలో జరిగిన డెలివరీని షూట్ చేసి సినిమాలో వాడబోతున్న సంఘటన మన దేశంలోనే తొలిసారి జరిగింది. మమూలుగా స్త్రీ శిశువుకు జన్మనిచ్చే సమయంలో పరాయి మగాళ్ళను ఆ గదిలోకి రానివ్వరు. కానీ మలయాళ దర్శకుడు ఒకరు సెక్సీతార శ్వేతమీనన్ డెలివరీ సన్నివేశాలను మూడు కెమెరాలతో షూట్ చేశారు. తన రాబోయే సినిమాలో దీన్ని చూపించబోతున్నారట. ఇందుకు పారితోషికంగా పాప పేరు మీద పెద్ద మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేయనున్నారట.  శ్వేతామీనన్ దంపతులు దీనికి అంగీకరిస్తున్నట్టు ముందే పత్రాలపై సంతకాలు కూడా పెట్టారు. ఏదేమైనా ఇది మనకు వింతే మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: