రానా కథానాయకుడిగా నటిస్తున్న సినిమా కృష్ణం వందే జగద్గురుమ్. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార నాయిక. అర్జున్ థియేటర్లో ఈ పాటలన అక్టోబర్ 3న విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఆహ్వాన పత్రికలను కూడా పంచిపెట్టారు. కానీ వెన్యూ ప్రాబ్లమ్ కావడం వల్ల ఫంక్షన్ ను వాయిదా వేశారు. ఈ సినిమాలోని పాటలను మణిశర్మ స్వరపరిచారు. నవంబర్ లో విడుదల కానున్న ఈ సినిమాలోని పాటలను వెన్యూ కన్ ఫర్మ్ అయ్యాక విడుదల చేయనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: