పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించిన బ్యూటీ ఇప్పుడు న్యూడ్ కి సిద్ధపడుతున్నట్టుగా టాలీవుడ్ లో కథనాలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. పవన్ కళ్యాణ్ , వెంకటేష్ కలసి నటిస్తున్న ‘గోపాల గోపాల′ సినిమాలో వెంకటేష్ సరసన హీరోయిన్ గా శ్రియ నటిస్తుంది. అయితే ప్రస్తుతం శ్రియ ఈ సినిమా తప్ప తెలుగులో మరో సినిమా చేయటం లేదు. అలాగే బాలీవుడ్లో ఓ సినిమా చేస్తున్నది. తను పవిత్ర మూవీలో నటించటం కారణం చాలా వరకూ అవకాశాలను కోల్పోవలసి వచ్చిందనేది కొందరి వాదన. ఏదేమైనా శ్రియ మాత్రం తిరిగి అవకాశాలను చేజిక్కించుకోవటానికి తెగ ప్రయత్నాలు చేస్తుంది. అందుకు తను ఏ విధంగానైనా వార్తలో నిలవటానికి సిద్ధపడుతుంది. అందకే తాజాగా శ్రియ ఓ హాట్ ఫోటోషూట్ కి సంబంధించిన ఫోటోలను పబ్లిష్ చేసింది. ఒక్కసారిగా శ్రియ ఇలా కనిపించడంతో టాలీవుడ్ లో హాట్ టాపిక్స్ వినిపిస్తున్నాయి. మనం సినిమాలో క్యూట్ గా కనిపించిన శ్రియ, ఇప్పుడు ఇలా హాట్ ఫోటో షూట్ ఇచ్చిందని అంటున్నారు. మల్టీస్టారర్ మూవీలో నటిస్తున్న శ్రియ తరువాత తెలుగులో మరోసారి హాట్ లుక్స్ తో నటించనుందని అంటున్నారు. అయితే బిటౌన్ లో శ్రియ ఈసారి హాట్ లుక్ తో కనిపించనుంది. దాదాను సెమి న్యూడ్ గా కనిపించటానికి శ్రియ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా టాక్స్ వినిపిస్తున్నాయి. తనకి ఆ మూవీ ఎంతో స్పెషల్ అని చెప్పుకొచ్చింది. ఇప్పటి తను చేసిన పాత్రల్లో పవిత్ర మూవీ మాత్రమే కొద్దిగా డిఫ్రెంట్ మూవీ అని, కాని ఇప్పుడు మాత్రం తను చేయబోయే పాత్ర తన కెరీర్ లోనే నిలిచిపోయే మూవీ అని అంటుంది. మొత్తంగా తను చేయబోతున్న పాత్ర గురించి ఎంత చెప్పినా, తను చేసేది మాత్రం న్యూడ్ యాక్టింగ్ కి ఎందుకు ఇంత గొప్పలు అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: