సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస మూవీలు చేసుకుంటూ టాప్ స్టార్ డం ని సొంతం చేసుకున్న హీరోయిన్ ప్రియమణి. ఇదిలా ఉంటే ప్రియమణి గత కొంత కాలంగా ఎటువంటి మూవీలు చేయడం లేదు. అలాగే ఆఫర్స్ సైతం ఈమెని తక్కువుగా వరిస్తున్నాయి.బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన చెన్నై ఎక్స్ ప్రెస్ మూవీలో ఐటెం సాంగ్ చేసినప్పటికీ, తనకి ఎటువంటి ఆఫర్స్ వరించలేదు. అంతే కాకుండా కనీసం తనని ఐటెం సాంగ్ చేయమని అడిగిన వాళ్ళు కూడ లేరంట. ఇదిలా గత రెండు సంవత్సరాల నుండి ప్రియమణి కోలీవుడ్ కి చెందిన టాప్ డైరెక్టర్ తో ఎఫైర్ నడుపుతున్నట్గుగా కోలీవుడ్ లో కథనాలు వినిపిస్తున్నాయి. తాజాగా వీరిద్దరి వ్యవహారం బయటపడిందని అంటున్నారు. ఓ ప్రవేట్ టూర్ కి వెళ్ళిన వీరిద్దరూ, దానికి సంబంధించిన కొన్ని ఫోటోలు బయటపడటంతో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. కోలీవుడ్ లో ఈ విషయంపై తెగ టాక్స్ వినిపిస్తున్నాయి. ఆఫర్స్ ఏమి లేకపోవడంతో ప్రిమయణికి ఏం చేయాలో అర్ధం కాకా, ఎంచక్కా పర్సనల్ లైఫ్ ని ఇలా ఎంజాయ్ చేస్తుందని అంటున్నారు. ప్రియమణి హీరోయిన్ గా అవకాశాలను చేజిక్కించుకోలేకపోవటంతో, తన వద్దకు బోల్డ్ స్టోరిలు ముందుకు వస్తున్నాయంట. బి గ్రేట్ మూవీలో నటిస్తావా అంటూ కొందరు నిర్మాతలు తనని అప్రోచ్ అవుతున్నారని ఫిల్మ్ ఇండస్ట్రీ అంటుంది. అందుకు ప్రియమణి నటించేది లేదంటూ తెగేసి చెబుతుంది. ఇదిలా ఉంటే కోలీవుడ్ కి చెందిన లీడింగ్ ప్రవేట్ ఛానల్ ప్రియమణితో ఓ టాక్ షా కి చర్ఛలు జరుపుతుంది. ఫైనల్ గా ప్రియమణి ఆ టాక్స్ షోలో కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. ఆ టాక్ షో కి ప్రియమణి తీసుకునే రెమ్యునరేషన్ కూడ చాలా తక్కువే అని కోలీవుడ్ టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: