టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్టార్ హీరో మహేష్ బాబు సరసన నటించిన హైబ్రిడ్ బ్యూటీ క్రితిసనన్. వన్-నేనొక్కడినే మూవీతో టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం అయిన క్రితిసనన్ తరవాత బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ ని చేజిక్కించుకుంటుంది. అందరి హీరోయిన్స్ కంటే ఈ హీరోయిన్ కొద్దిగా ఎక్స్ ట్రా ఫీచర్స్ తో కనిపించటం కారణంగా హీరోలు కూడ క్రితిసనన్ అంటే ఆసక్తి చూపుతున్నారు. వెస్ట్రన్ కల్చర్ కి సరిగ్గా సెట్ అయ్యే ఫిజిక్ క్రితిసనన్ ది. ఇదిలా ఉంటే రీసెంట్ తను నటించిన బాలీవుడ్ ఫిల్మ్ హీరోపంతి లో క్రుతిసనన్ గ్లామర్ కి బాలీవుడ్ ఫిదా అయిపోయింది. వెంటనే క్రితిసనన్ ని అక్షయ్ కుమార్ తను నటించబోతున్న అప్ కమింగ్ ఫిల్మ్ లో హీరోయిన్ గా తీసుకున్నాడు. అక్షయ్ కుమార్ నటిస్తున్న సింగ్ ఈజ్ కింగ్ మూవీకి సీక్వెల్ లో క్రుతిసనన్ హీరోయిన్ గా చేస్తుంది. అలాగే మరో క్రేజీ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా చేస్తుంది. ఇప్పడు క్రుతిసనన్ చేతిలో రెండు హిందీ ఫిల్మ్స్ ఉన్నాయి. ఇవి కాకుండా తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ కి క్రుతిసనన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటున్నారు. సైఫ్ అలీ ఖాన్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ లో క్రుతిసనన్ హీరోయిన్ గా తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మూవీలో క్రుతిసన్ వెరీ హాటెస్ట్ గా కనిపించనుంది. ఏకంగా సెమీ న్యూడ్, స్కిన్ కనిపించేవిధంగా బికిని డ్రెస్ లాంటివి ఉంటాయంట. అందుకు దాదాపు క్రుతిసనన్ ఒప్పుకందనే టాక్స్ వినిపిస్తున్నాయి. అయితే ఆ ప్రాజెక్ట్ కి క్రుతి సనన్ దాదాపు కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ తన గ్లామర్ ని ఎప్పుడైతే వాడుకోవాలని చూస్తుందో, అప్పుడే నా డిమాండ్ పెరిగింది. అందుకే నేను రెమ్యునరేషన్ ని పెంచాను అని క్లారిటి ఇచ్చుకుంటుంది. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అఫిషియల్ స్టేట్ త్వరలోనే వెలువడనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: