గతంలో ఓ ప్రవేట్ మీడియా జరిపిన స్టింగ్ ఆపరేషన్ లో దొరికిన టాలీవుడ్ హీరోయిన్, ఈ సారి పోలీసులకి రెడ్ హ్యాండెడ్ గా దొరికింది. ఆ మధ్య ఓ ప్రవేట్ న్యూస్ ఛానల్ జరిపిన స్టింగ్ ఆపరేషన్ లో హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్ అడ్డంగా బుక్కయింది. అయితే ఆ వీడియోలలో కనిపించేది శ్వేతాబసు అయినప్పటికీ వాటికి మాస్క్ లు వేసి చూపించడంతో, మాస్క్ లో ఉన్నది కచ్ఛితంగా శ్వేతానేనా అనే అనుమానం చాలా మందికి కలిగింది. అయితే ఈ న్యూస్ ని సాహసంతో చేసిన ఛానల్ కి అది గొప్ప విషయం అయినప్పటికీ, చాలా మంది ప్రజలు ఆ న్యూస్ ని చాలా కామన్ గా చూశారు. దీంతో శ్వేతాబసుపై ప్రజలకు నెగిటివ్ ఫీలింగ్ కలగటం పోయి, సింపతి పెరిగిపోయింది. ఇదిలా ఉంటే తాజాగా పోలీసులు జరిపిన రైడింగ్ లో శ్వేతాబసు ప్రసాద్ దొరికింది కథనాలు వస్తున్నాయి. అయితే పోలీసులు శ్వేతాని పట్టుకొని, కోర్టుకి హాజరుపరిచారు. దీనికి సంబంధించిన వీడియోలు న్యూస్ ఛానల్స్ వద్ద ఉన్నాయి. అయితే ఆ వీడియోలలో శ్వేతాబసు ముఖం కనపడకుండా, క్లాత్ తో తన ఫేస్ ని కవర్ చేసుకోవడంతో చాలా మంది, మళ్ళీ అయోమయంలో ఉన్నారు. ఎందుకంట ఇక్కడ కూడ శ్వేతాబసు ప్రసాద్ తన ఫేస్ ని కెమారాలకి చూపించలేదు. మొత్తంగా శ్వేతాబసు ప్రసాద్ ఈ తరహా గొడవలతోనూ, న్యూస్ లతో హాట్ టాపిక్ గా మారుతుంది. అంతే కాకుండా తన ఫిల్మ్ కెరీర్ సైతం దాదాపు నష్టపోయిందనే చెప్పాలి. ప్రస్తుతం శ్వేతాబసు ప్రసాద్ కి ఒక్క మూవీలోనూ ఛాన్స్ లేదు. ఓవరాల్ గా శ్వేతాబసుప్రసాద్ కెరీర్ పూర్తిగా ఇబ్బందుల్లో పడిందనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: