ప్రముఖ దర్శకుడు రాజమౌళి తల్లి రాజానందిని హైదారాబాద్ లో శనివారం నాడు ఉదయం కన్నుమూశారు. ఆమె గత కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. కొన్ని నెలల క్రితం వరకూ షన్ శైన్ హస్పటల్ లో రాజానందిని చికిత్స తీసుకున్నారు. మళ్ళీ అనారోగ్యం తలెత్తడంతో ఆమె మళ్లీ ఆసుపత్రికి తరలించారు. ఐసియూలో చికిత్స పొందుతూ రాజానందిని శనివారం ఉదయం చివరి శ్వాస తీసుకున్నారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథా రచయిత, దర్శకుడిగా సినిమా రంగంలోనే కొనసాగుతున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: