ఓ వివాహ మండపం వద్ద చోటు చేసుకున్న క్లైమాక్స్ సన్నివేశం అచ్చంగా మసాల మూవీని తలపించింది. అది కృష్ణగిరిలో ఓ కల్యాణ మండపం. కాసేపట్లో వధూవరులు రమేశ్(25), అనిత(19) లు పెళ్లి పీటలపై కూర్చునేందుకు సిద్దమయ్యారు.పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తి కావడంతో ఆ జంట వివాహ మండపం పైకి వచ్చారు. వధువు బంధువులు ...పెళ్లికి నిరాకరించటంతో ఆ యువకుడు తన వెంట తెచ్చుకున్న విషాన్ని తాగాడు. దాంతో రమేశ్ ,అనితల వివాహం ఆగిపోయింది. ఈ ఘటనతో పెళ్లి కొడుకు చేసుకోబోయే వధువు రీప్లేస్ అయింది. అదే వేదికపై దివ్య (20)అనే యువతితో రమేశ్ వివాహం జరిగిపోయింది. కాగా, అసలు పెళ్లి మండపం వద్ద హడావుడి సృష్టించిన మాదేశ్ నిజంగానే అనితను ప్రేమించాడా?అనేది మాత్రం తేలాల్సి ఉంది. . ప్రస్తుతం అతను స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. lover, poison, jilted lover, groom, bride groom, tamil nadu, ప్రేమికుడు, మోసకారి ప్రేమికుడు, పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, తమిళనాడు

అయితే ఇంతలోనే ఓ ట్విస్ట్. వధువును ప్రేమించానంటూ మాదేశ్ అనే యువకుడు తెరపైకి ఎంట్రీ ఇచ్చాడు. అంతటితో ఆగకుండా ఆ యువతిని కిడ్నాప్ చేయడానికి యత్నించాడు. ఆ క్రమంలోనే తన వెంట తెచ్చుకున్న మంగళసూత్రాన్ని అ అమ్మాయి మెడలో కట్టబోయాడు. ఈ సంఘటన ఉలిక్కిపడిన వధువు బంధువులు ఆ యువకుడ్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అయినప్పటికీ అతగాడు ఏమాత్రం వెరవక తామిద్దరం ప్రేమించుకున్నామంటూ హల్ చల్ చేశాడు.ఆ అమ్మాయికి పెళ్లి జరిగితే తనతో జరగాలంటూ పట్టుబట్టాడు.

వధువు బంధువులు ...పెళ్లికి నిరాకరించటంతో ఆ యువకుడు తన వెంట తెచ్చుకున్న విషాన్ని తాగాడు. దాంతో రమేశ్ ,అనితల వివాహం ఆగిపోయింది. ఈ ఘటనతో పెళ్లి కొడుకు చేసుకోబోయే వధువు రీప్లేస్ అయింది. అదే వేదికపై దివ్య (20)అనే యువతితో రమేశ్ వివాహం జరిగిపోయింది. కాగా, అసలు పెళ్లి మండపం వద్ద హడావుడి సృష్టించిన మాదేశ్ నిజంగానే అనితను ప్రేమించాడా?అనేది మాత్రం తేలాల్సి ఉంది. . ప్రస్తుతం అతను స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

.

మరింత సమాచారం తెలుసుకోండి: