సోషల్ నెట్ వర్క్ వచ్చిన తర్వాత వ్యక్తుల మధ్య తారతమ్యాలు దూరమయ్యాయి. ఇందు ముఖ్యంగా ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సప్ లాంటి నెట్ వర్క్ ల ద్వారా ప్రపంచం ప్రతి ఒక్కరికీ ప్రపంచం తమ ముంగిట నిలిచిపోయింది. సినీ తారలు, క్రికెట్, రాజకీయ రంగం వారు తమ వ్యక్తిగత, సినిమాలకు సంబంధించిన సమాచారాన్ని అభిమానులతో పంచుకుంటారు.

ఓ రకంగా సోషల్‌నెట్‌వర్కింగ్ సైట్స్ తారలకు, అభిమానులకు మధ్య వారధిగా నిలుస్తున్నాయి. ప్రముఖ సోషల్‌నెట్‌వర్కింగ్ వేదిక ట్విట్టర్‌ను ఎక్కువగా ఉపయోగించే కథానాయికల్లో సమంతా ఒకరన్న విషయం తెలిసిందే. ఈ చిన్నది ట్విట్టర్‌లో నిత్యం యాక్టివ్‌గా వుంటుంది. తన సినిమాలకు సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అభిమానులకు చేరవేస్తుంటుంది.

అంతే కాదు సెటైర్లు వేయ్యడంలో సమంతకు తనుకు తానే సాటి. అంతే కాదు ఈమె చేసే కొన్ని ట్విట్స్ చాలా కాంట్రవర్సిగా ఉండేవి కూడా. అలాంటి సమంత ట్విట్టర్ కి కొంతకాలం గుడ్ బాయ్ చెప్పాలనుకున్నట్లు ఒక సందేశాన్ని పెట్టింది. దీంతో అభిమానుల్లో తమకు ఇష్టమైన తార అప్ డేట్స్ ఉండమనే నిరుత్సాహానికి లోనౌతున్నారు.

సిద్దార్థతో సిద్దార్థతో తెగతెంపులు చేసుకున్న తర్వాత మనసుకు కాస్త ప్రశాంతత లోపించడంతో సినిమాలపై బాగా దృష్టి పెట్టినట్లు షూటింగ్ బిజీవల్ల ట్విట్టర్‌కు కొంతకాలంగా విరామాన్ని ప్రకటించిందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: