విక్రమ్ దక్షిణ భారతదేశానికి చెందిన ప్రముఖ నటుడు. పలు తెలుగు, తమిళ సినిమాల్లో నటించాడు. తెలుగు సినిమా శివపుత్రుడు తమిళ మూలమైనపితామగన్ చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. తెలుగులో ఆయన మొదటి సినిమా చిరునవ్వుల వరమిస్తావా.


అయితే ఆ సినిమా కొన్ని కారణాల వలన ఇప్పటికీ విడుదల కాలేదు. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన బంగారు కుటుంబం సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు తో కలిసి నటించడం ఒక గొప్ప అనుభూతి నిచ్చిందని చెబుతారాయన. చిత్రంలో ఆయన భార్య శైలజా బాలకృష్ణన్, కూతురు అక్షిత, కుమారుడు ధృవ్.


తాజాగా ఇప్పుడు ఇదో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ . 'ఇరుమగన్'‌  చిత్రాన్ని తెలుగులో 'ఇంకొక్కడు' అనే టైటిల్ని ఖరారు చేశారు.  విక్రంకి మొదటి నుంచీ తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉండడంతో, ఆయన సినిమాలను ఏకకాలంలోనే తెలుగులో కూడా అనువదించి విడుదల చేయటం ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: