నటసార్వభౌమునిగా చలన చిత్ర రంగాని శాసింన మహా నటులు ఎన్టీఆర్. ఈయన ముఖ్యమంత్రి అయ్యాక ఒక సందర్భంలో తన కుమారులందరితో కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగారు. ఏ విషయాలైన కొడుకులతో క్షుణ్ణంగా మాట్లాడటం ఎన్టీఆర్ కి అలవాటు ఈ ఫోటో కూడా అదే సందర్భంలో తీసింది.

జయకృష్ణ తన పనిలో తాను ఉన్నారు. హరికృష్ణ, బాలకృష్ణలు మాత్రం నవ్వులు చిందిస్తూ తండ్రితో ఏదో విషయంపై మాట్లాడుతున్నారు. బాలకృష్ణ చెబుతున్నదాన్ని శ్రద్ధగా వింటున్నారు ఎన్టీఆర్ .

. .

. .

మరింత సమాచారం తెలుసుకోండి: