తెలుగు చలన చిత్ర సీమలో తొంభైవ దశకంలో మకుఠం లేని మహరాజుల్లా వెలిగిన హీరోలు.. ఒకరు స్వయంకృషితో పైకి వచ్చిన హీరో ఇద్దరు తండ్రుల వారసత్వంతో వచ్చిన హీరోలు అయినా తెలుగు నాట తమకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోలు... చిరంజీవి, బాలకృష్ణ,వెంకటేశ్. చిరంజీవి, బాలకృష్ణ రాజకీయ రంగ ప్రవేశం కూడా చేశారు. ఒకప్పుడు వీరి సినిమాలు వస్తే సూపర్ డూపర్ హిట్లే. మరి ఈ ముగ్గురు కలిసి ఉన్నఅరుదైన ఫోటో మీ కోసం...


మరింత సమాచారం తెలుసుకోండి: